తెలంగాణ వార్తలు

తెలంగాణ లో ఒకేరోజు వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో అంత అనుకున్నట్లే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వందలలో ఉన్నకేసులు శనివారం వెయ్యి కేసులకు చేరాయి. తెలంగాణ వైద్య‌,ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్...

తెలంగాణలో ఇవాళ ఐదు కరోనా మరణాలు

తెలంగాణలో ఇవాళ మరో 38 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.మరో 10...

తెలంగాణలో కొత్తగా 47 కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైనవాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 కేసులు, రంగారెడ్డి జల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులకు...

దేశంలోనే తొలి మొబైల్‌ కంటైనర్‌ ల్యాబ్ ను సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్

దేశంలో విస్త‌రిస్తున్న క‌రోన కోవిడ్-19 కేసుల‌ను అరిక‌ట్ట‌డానికి వైద్య శాస్త్ర‌వేత్త‌ల బృందం దేశంలోనే మొట్ట‌మొద‌టి మొబైల్‌ కంటైనర్‌ ల్యాబ్ ను సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ఈ ల్యాబ్ లో కరోనా నివారణకు...

TSRTC ఫై కరోనా దెబ్బ ఏ రేంజ్ లో ఉందో తెలుసా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు మాత్రమే కాదు రవాణా వ్యవస్థ కూడా స్థంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం తో సదరు సంస్థలకు...

కేసీఆర్‌ ప‌రిపాల‌న‌పై ఉత్తేజ్ ప్ర‌శంస‌లు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని బుసలు కొడుతుంది. దీంతో లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం ప్రజలను ఇంటికే పరిమితం చేసారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో ను లాక్ డౌన్ ప్రతిష్టం గా...

తెలంగాణ లో నిన్న ఒక్క రోజే భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు ఓపక్క లాక్ డౌన్ ను పొడిగించిన..దానిని కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో...

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మీ బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 పడ్డట్లే

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా గత 21 రోజులుగా ప్రజలు తమ పనులను పక్కకు పెట్టి ఇంటికే పరిమితమయ్యారు....

తెలంగాణ లో కరోనా తో మరో వ్యక్తి మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు , మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వ్యక్తి కరోనా తో మరణించడం తో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 15 కు చేరుకుంది. వికారాబాద్...

ప్రారంభమైన తెలంగాణ కాబినెట్ సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రగతిభవన్‌లో కాబినెట్ సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశంలో కరోనా ఫై ప్రధాన చర్చ జరపనున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్...

Latest News