Site icon TeluguMirchi.com

ప్రధాని కుమార్తెకు అంతర్జాతీయ పురస్కారం !

manmohan-sing-daughter“మానవ హక్కుల పరిరక్షణ”కు పాటుపడుతున్న ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె అమృత్ సింగ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ‘ఇండియా అబ్రాడ్’ అనే సంస్థ స్పెషల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ 2012 అవార్డును అమృత్ సింగ్ కు ప్రకటించింది. న్యూయార్క్ లో ఒక సంస్థలో అమృత సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అనుమానిత ఉగ్రవాదులపై అమెరికా సీఐఏ వేధింపులను ప్రస్తావిస్తూ.. అమృత రాసిన వ్యాసానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. తాము పనిచేస్తున్న రంగాలలో విశేష కృషి చేసిన భారత  మెరికన్లకు ప్రతిఏటా ఇండియా అబ్రాడ్ అవార్డులను అందిస్తుంటుంది.

Exit mobile version