Site icon TeluguMirchi.com

ఆ.. దొందూ పార్టీల సభ్యుల సస్పెన్షన్.. !

Nagam-Janardhan-Reddyప్రధానంగా తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపైన మోసే రెండు పార్టీలు రెండు రోజుల పాటు శాసనసభ నుండి సస్పెన్షన్ కు గురయ్యాయి. ఒకటేమో జాతీయపార్టీ భారతీయ జనతాపార్టీ కాగా, మరొకటేమో.. తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే తెరాస. 16మంది తెరాస సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులతో పాటుగా నాగం జనార్థన్ రెడ్డి కూడా సస్పెన్సన్ కు గురయ్యారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే తెరాస, భాజపా సభ్యులు ప్ల కార్డులతో తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో.. స్వీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version