తెలుగు , తమిళం లో ఏక కాలం లో రిలీజ్ అయినా చిత్రం ‘నాయకి ‘. మొదటగా ఈ చిత్ర కథను విన్న త్రిష పెద్దగా నటించడానికి ఇష్టపడలేదట. కాకపోతే ఈ చిత్రాన్ని తన మేనేజర్ నిర్మించడం తో సినిమా లో నటించాల్సి వచ్చిందట. ఈ చిత్రానికి త్రిష రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమిళ రైట్స్ అడిగిందట. అయితే మేనేజర్ మాత్రం తమిళ హక్కులు కాకుండా తెలుగు హక్కులు అయితే బాగా లాభం వస్తుందని మాయ మాటలతో మోసం చేసాడట. అయితే తెలుగులో ఈ సినిమా వచ్చినంటూ కూడా ఎవరికీ తెలియకుండా పోవడం తో త్రిషకు ఏమీ మిగలలేదట. కానీ తమిళ రైట్స్ తీసుకున్న మేనేజర్ మాత్రం సేఫ్ గానే ఉన్నాడట. దీంతో తనను నమ్మినందుకు ఇంత మోసం చేస్తాడా అంటూ సన్నిహితుల దగ్గర వాపోతుందట.