Site icon TeluguMirchi.com

మూడు ముగిశాయి.. ఆరు మిగిలాయి…!

jaganజగన్ అక్రమాస్తుల కేసులో..  మొదటి మూడు ఛార్జిషీట్లకు సంబంధించిన దర్యాప్తు ముగిసిందని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. అరబిందో, హెటెరో, రాంకీ ఫార్మా వ్యవహారాలపై దర్యాప్తు ముగిసిందని సీబీఐ పేర్కొంది. ఇప్పటివరకు కేవలం మూడు అంశాలకు సంబంధించిన దర్యాప్తు మాత్రమే పూర్తయిందని, మరో ఆరు అంశాలకు సంబంధించిన దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ న్యాయస్థానానికి విన్నవించినట్లు సమాచారం.

Exit mobile version