అమ్మను కలవాలని.. !

telangana-soniagandhiనాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకుంటే కాంగ్రెస్‌ కు ఇబ్బందులు తప్పవని సమావేశంలో నేతలు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ విషయంలో..  ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలవడంతో పాటుగా, తెలంగాణలోని పరిస్థితులను అధినేత్రి ‘అమ్మ’ సోనియా గాధీకి వివరించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చిట్ల తెలుస్తోంది. దానికంటే ముందు ఈ నెలాఖరున హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహంచాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.