Site icon TeluguMirchi.com

‘బీఏసీ’లో రఘువీరా !

raghuveera-reddy-రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరా రెడ్డికి శాసనసభ వ్యవహా రాల సలహా సంఘం (బీఏసీ)లో చోటు లభించింది. ధర్మాన ప్రసాదరావు రాజీనామా నేపథ్యంలో…. ఆయన స్థానంలో రఘువీరాను తీసుకున్నారు. ఈరోజు నిర్వహించే బీఏసీ సమావేశంలో రఘువీరా రెడ్డి పాల్గొంటారు.

Exit mobile version