సమయం దగ్గరపడుతుండటంతో.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని వీడుతామంటున్న నేతలు, భంగారుతల్లి పథకం ఇలా అన్ని అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, ఢిల్లీ టూర్ ను ముగించుకొని ఈ సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.