వామపక్ష పార్టీల కోటి సంతకాల సేకరణ

narayana - Raghavuluవాపపక్ష పార్టీలు సమర్థవంతమైన ఆహార భద్రత చట్టాన్ని రూపొందించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నారాయణ గూడ కూడలి వద్ద జరిగిన చేపట్టిన ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం రాష్ర్ట కార్యదర్శులు నారాయణ, రాఘవులు పాల్గొన్నారు. ఆహార భద్రత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సబ్సిడీని ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎత్తివేసేందుకు కేంద్రం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టిందని రాఘవులు విమర్శించారు.