Site icon TeluguMirchi.com

అమ్మకు.. కృతజ్ఞతలు..!

kavuriకాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు.. కేంద్రమంత్రిగా నియమితులైన తరవాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కావూరి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లు తనపై నమ్మకం వుంచి మంత్రి పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయనకు కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Exit mobile version