విదేశాంగ కార్యదర్శిగా సుజాతా సింగ్

Sujatha-Singhభారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటిన చేసింది. ప్రస్తుత విదేశాంగకార్యదర్శి రంజన్ మథాయ్ జూలై 31న పదవి విరమణ చేయనుండటంతో.. పీఎంఓ కార్యాలయం సుజాతా సింగ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1976 ఐఎఫ్ ఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె మరో రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.