కొండచరియ విరిగిపడి పదిమంది మృతి

1848-593030వరద బీభత్సానికి హిమాచల్ ప్రదేశ్ లో పదిమంది బలయ్యారు. కిన్నౌపూర్లో కొండచరియలు విరిగిపడడంతో.. వీరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా,  కిన్నౌపూర్లో చిక్కుకున్నవారిని ఐటీబీపీ, సైన్యం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.