జులైలో డీఎస్సీ నోటీఫికేషన్ !

AP-DSC-Notificationనిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా ఉపాధ్య వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నవారికి తీపి కబురు. జులైలో 22వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మాధ్యమిక విద్యాశాఖమంత్రి కె. పార్థసారధి తెలిపారు. గతకొద్ది కాలం నుంచి డీఎస్సీ నోటీఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నప్పటికినీ.. నోటీఫికేషన్ రిలీజ్ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, తాజాగా మంత్రి ప్రకటనతో.. నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.