Site icon TeluguMirchi.com

భక్తితో.. విరాళంగా బస్సు !

Donates-bus-to-ttdకలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి బహుమతిగా పుణెకు చెందిన అభిషేక్ అనే భక్తుడు రూ.18 లక్షల విలువైన బస్సును బహుకరించారు. ఈరోజు (గురువారం) బస్సును టీటీడీ అధికారులకు అందజేశారు. అయితే, భక్తుడు బహికరించిన ఈ బస్సును ఆలయ సేవలకోసం వినియోగిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version