ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు ,మోడల్ స్కూళ్లు, అన్ని సంక్షేమ పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ల్లో డిజిటల్ పాఠాలు చెప్పబోతున్నారు. భవిష్యత్లో అందరికీ కంప్యూటర్ పాఠాలు కూడా చెప్పాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు ,మోడల్ స్కూళ్లు, అన్ని సంక్షేమ పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ల్లో డిజిటల్ పాఠాలు చెప్పబోతున్నారు. భవిష్యత్లో అందరికీ కంప్యూటర్ పాఠాలు కూడా చెప్పాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.