కోర్టుకు హాజరైన ధర్మాన !

Dharmana-Prasada-Raoజగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి ధర్మాన ప్రసాద రావు ఈరోజు (సోమవారం) సీబీఐ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో.. బీపీ ఆచార్య, శ్యాముల్, రాజగోపాల్ కోర్టులో హాజరయ్యారు. మరోవైపు  ఎమ్మార్ కేసులో..  కేనేరు మధు, కోణేరు ప్రసాద్, విజయ రాఘవ కూడా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.