Site icon TeluguMirchi.com

డెడ్ లైన్లు పెట్టింది అధిష్టానమే !

Kodandaramతెలంగాణ విషయంలో డెడ్ లైన్లు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానమేనని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మెన్ ప్రొ. కోదండరాం అన్నారు. ఐకాస నేతలతో కలసి “ఛలో అసెంబ్లీ” పోస్టర్ ను కోదండరాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నుండి జూన్ ౭ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఛలో అసెంబ్లీ ప్రచార కార్యక్రమాలకు నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు.

Exit mobile version