Site icon TeluguMirchi.com

అమ్మతో మాట్లాడిన సీఎం !

cm-kiranప్రణాళికా సంఘం నిర్వహించే సమావేశంలో పాల్గొననడానికి నిన్న ఢిల్లీ వెళ్ళిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులు
రాజీనామా చేసిన నేపథ్యంలో… మంత్రివర్గ విస్తరణ, ముఖ్యంగా టీ-కాంగ్రెస్ ఎంపీలు తెరాసలో చేరుతుండటం.. తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్, సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ లు పాల్గొన్నారు.

Exit mobile version