టీ-మంత్రులతో భేటీయైన సీఎం !

cm kiranతెలంగాణ ప్రాంత మంత్రులతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 14 న తెలంగాణ రాజకీయ ఐకాస “ఛలో అసెంబ్లీ” కి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీ-జేఏసీ తలపెట్టిన ఛలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.