Site icon TeluguMirchi.com

మంత్రులపై కేసు నమోదు..!

shinde-chidambaramకేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరంలపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాయి. తెలంగాణ విషయంలో మాట మార్చరన్న అభియోగంపై కేంద్ర మంత్రులపై కేసు నమోదయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి కోర్టు ఆదేశాలతో ఎల్బీనగర్ పోలీసులు మంత్రులు షిండే, చిదంబరంలపై కేసు నమోదు చేశారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా తన పుట్టిన రోజు కానుకంటూ.. ప్రత్యేక తెలంగాణ ప్రకటించారు. ఆమెపై ఎందుకు కేసు నమోదు కాలేదు? బహుశా.. ‘అమ్మ’ అని వదిలేశారేమో…

Exit mobile version