ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై కేసు !

paashja-kadriజాతిపిత మహాత్మగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పాషాఖాద్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనే రంగారెడ్డి కోర్టు పాషాఖాద్రిపై కేసును నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, పాషాఖాద్రిపై ఎల్బీనగర్ పోలీసులు 121, 153 కింద కేసులు నమోదు చేశారు.