Site icon TeluguMirchi.com

లోయలో పడ్డ బస్సు, 18 మంది మృతి

himchl_busaccdent_హిమాచల్ ప్రదేశ్  సిర్మౌర్ జిల్లా సంగ్రా ప్రాంతంలో బస్సు లోయలో పడింది. దాదాపు 35 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా, పలువురు గాయాలపాలైనట్లు సమాచారం. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి
చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version