షిండే తో భేటీయైన బొత్స..!

botsaకేంద్ర హోంమంత్రి సుశీల్ కుమర్ షిండే తో పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నకలలోపు తెలంగాణ అంశాన్ని తేల్చేయాలని కేంద్రం భావిస్తోందని వార్తలొస్తున్న నేపథ్యంలో.. వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, దాదాపు 30 నిమషాల పాటు జరిగిన వీరి బేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయపరిణామాలను బొత్స,షిండేకు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
అధినేత్రి సోనియా గాంధీతో భేటీకానన్నట్లు తెలుస్తోంది.