సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిమంశు గోయల్ ను బలారత్ నగర మేయర్ జాన్ బర్ట్ పరామర్శించారు. గతంలో చైనా దేశీయులే ప్రధానంగా దాడులు జరిగేవి.
అయితే, కొన్ని సందర్భాల్లో భారతీయులు కూడా ఈ దాడులబారిన పడిన సందర్భాలున్నాయి. క్రమంగా వీటి సంఖ్యపెరిగిపోవడంతో ఆస్ట్రేలియాలో చదువుకునే భారతీయుల విద్యార్ధుల సంఖ్యపడిపోతూ వస్తోంది. కాగా, గత రెండు సంవత్సాల నుండి ఆస్ట్రేలియాలో భారతీయులపై తరచుగా జాత్యహంకార దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.