ఇచ్చిందని.. దీని ఆధారంగా అధికారులు అనుమతులు మంజురూ చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి వార్త పత్రికలో ఒక కథనం ప్రచురించింది. అయితే, తామెలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు గతంలో హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో సుమోటో కింద హైకోర్టు దీనిపై విచారణ జరుపుతోంది.
విచారణలో భాగంగా రాథాకృష్ణ ఈరోజు హైకోర్టులో హాజరైనట్టు తెలుస్తోంది.