Site icon TeluguMirchi.com

రేపు విద్యాసంస్థలు బంద్ !

bandhపాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా
విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు విద్యాసంస్ధలన్నీ బంద్ పాటించాలని ఏబీవీపీ నేతలు కోరారు.

Exit mobile version