Site icon TeluguMirchi.com

సమరానికి సిద్ధం

india-vs-pakభారత్ పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు  బెంగుళూరులో జరగనుంది. ముంబాయి బాంబు పేలుళ్ల నేపథ్యంలో దాదాపు 5 సంవత్సరాల తరవాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ పర్యటకు వస్తుంది. డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ప్రపంచ కప్ అనంతరం ఆడుతున్న మొదటి వన్డే సిరీస్ కూడా ఇదే. దయాదుల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగిన క్రికెట్ అభిమానుల్లో ఓ ఉత్కఠ నెలకొంటుంది. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఓ వీణుల విందులాంటిదే.

Exit mobile version