Site icon TeluguMirchi.com

ఉద్యోగులకు అన్యాయం జరగదు : బాబు

chandra-babu-naidu-9(4)

ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామి ఇచ్చారు. నవ్యాంధ్రపదేశ్ తొలి ముఖ్యమంత్రి స్థానంలో సచివాలయంలో ఈరోజు బాబు మాట్లాడారు. ఉద్యోగులంతా ఐక్యంగా వుండాలని, తమ పాలనలో వారికి ఎలాంటి అన్యాయం జరగదని హామి ఇచ్చారు. అంతకు ముందు ఆయన శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాన స్వీకారం చేశారు.

Exit mobile version