Site icon TeluguMirchi.com

72 గంటల పాటు అత్యవసర సేవలు బంద్

Seemandhraరాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్టు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా గురువారం నుంచి 72 గంటల పాటు అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పారిశుద్ద్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా సేవలు రేపటి నుంచి 72 గంటలపాటు నిలిచిపోతాయని తెలిపింది.

Exit mobile version