యోచిస్తుంది. ఇందులో భాగంగానే.. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ..ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్వీకర్ నాదేండ్ల మనోహర్ కు లేఖాస్త్రాన్ని సంధించారు.
శాసన సభలో ప్రవేశపెట్టిన ’తెలంగాణ ముసాయిదా బిల్లు’ స్పష్టంగా లేదని, తెలుగు అనువాదంలో కూడా చాలా తప్పులు దొర్లాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. స్పష్టంగా లేని బిల్లుపై సభలో ఎలా చర్చిస్తారని విజయమ్మ ప్రశ్నించారు. బిల్లులోని అక్షర దోషాలను సవరించిన తరువాతనే చర్చ జరపాలని ఆమె శాసన సభాపతిని డిమాండ్ చేశారు.
మొత్తానికి.. దారి ఏదైతేనేం.. క్రిడెట్ దొబ్బేసేమా లేదా… అన్నట్టు ప్రవరిస్తుంది వైకాపా. అందుకే.. సమైక్యాంధ్ర తీర్మాణ దారిని వదిలేసి, బిల్లులోని తప్పుల దారిని ఎంచుకొంది.