Site icon TeluguMirchi.com

అభివృద్ది ఫలాలు అందరికీ అందాయి : వెంకయ్య నాయుడు

venkaiah-naiduగుజరాత్ ఎన్నికల్లో భాజపా హ్యాట్రిక్ విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. చిత్తశుద్దితో మోడీ చేసిన పనులను ఆ రాష్ర్ట ప్రజలు ఆదరించారని ఆయన పేర్కొన్నారు. దాని ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలు అని తెలిపారు. గుజరాత్ రాష్ర్టంలో భాజపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిఫలాలు అందరికి చేరాయని వెంకయ్య తెలిపారు.

Exit mobile version