కేంద్రం అచేతనంగా వ్యవహరిస్తోంది: బర్దన్

ab bardhanఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందని సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన అనిశ్చితి తొలగించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, రాష్ట్రంలోని సమస్యపై రెండు ప్రాంతాల నేతలు ఒకచోట చేరి పరిష్కరించుకోవాలని బర్ధన్ సూచించారు.