Site icon TeluguMirchi.com

మరో అఖిలపక్షం తర్వాత తుదినిర్ణయం !

kiranకృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కిరణ్ తెలిపారు. సచివాలయంలో ఈ రోజు సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్టీలు చెప్పిన అభిప్రాయాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామని సీఎం చెప్పారు. సమావేశానికి అన్నిపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

Exit mobile version