Site icon TeluguMirchi.com

ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్రిక్తత

apngosఅబిడ్స్ లోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వాదులు ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి ని చక్కదిద్దారు.

Exit mobile version