కోదండరాం ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు (మంగళవారం) టీ ఎన్జీవో భవన్ లో జరిగిన టీ. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆలస్యం అయ్యే కొద్ది పరిస్థితి విషమిస్తోందన్నారు. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ముల్కీ వారంగా ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు.