లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గ్రామాల ప్రజలకు ఊరట కలిగించింది. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజల ఆందోళనలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్,...
తెలంగాణ పదవ తరగతి పరీక్షా విధానంలో ముఖ్య మార్పులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షా విధానంలో ముఖ్యమైన మార్పులను తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన మార్పులలో ఒకటి ఇంటర్నల్ మార్క్స్ తొలగించడం. అంటే, విద్యార్థులకు ఇకపై ఇంటర్నల్...
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ మరియు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువుల...
సికింద్రాబాద్ – గోవా మధ్య స్పెషల్ ట్రైన్, పూర్తి వివరాలు ఇవే ..
రేపు సికింద్రాబాద్ - వాస్కోడ గామా మధ్య కొత్త ట్రైన్ ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కొత్త ట్రైన్ సర్వీస్, హైదరాబాద్ నుంచి కర్ణాటక మరియు గోవాకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల...
Telangana : జూనియర్ అసిస్టెంట్ లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి
మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించింది తెలంగాణ ప్రబుత్వం. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఈ ప్రమోషన్లు...
Kidney Patients Protest : ప్రజా భవన్ వద్ద కిడ్నీ పేషేంట్స్ శాంతియుత నిరసన
ప్రజా భవన్ వద్ద కిడ్నీ పేషేంట్స్ శాంతియుత నిరసన చేపట్టారు, అందులో ప్రభుత్వంపై తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, వారు ప్రభుత్వాన్ని ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ అందించి,...
కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఫోర్జరీ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) దర్యాప్తుపై స్టే కోరిన కృష్ణయ్యతో పాటు, ఇతర సహనిందితులకు హైకోర్టు నిరాకరించింది....
అంబేద్కర్ వర్సిటీ భూమిని జె.ఎన్.ఎఫ్.ఏ.యూ.కి కేటాయించడాన్ని నిరసిస్తూ పూర్వ విద్యార్థుల సంఘం ఆందోళన
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని అంబేద్కర్ వర్శీటీ పూర్వ విద్యార్థుల సంఘం...
CM Revanth Reddy : సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో...
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్...
హైదరాబాద్లో నేటి నుండి డీజేలు నిషేదం
హైదరాబాద్లో నేటి నుండి డీజేలు పూర్తిగా నిషేదించినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తరువులు జారీచేశారు, ముఖ్యంగా మతపరమైన ర్యాలీలలో. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నియమాలు విధించారు:
డీజే నిషేధం: మతపరమైన ర్యాలీలలో...