ఎన్నికల కమిషనర్ ని కలసిన తెదేపా నేతలు

ramakanthపంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్లపై తెదేపా నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫీకేషన్ విడుదలయిన నేపథ్యంలో.. వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, మూడు దశల పోలింగ్ కు.. మూడు దశల్లో నోటిఫికేషన్లు విడుదల చేయాలని నేతలు కమీషనర్ ను కోరారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో.. జరిగే అక్రమాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలను వారు కమీషనర్ కు విజ్జప్తి చేశారు.