Site icon TeluguMirchi.com

ఆయన అక్రమాలపై విచారణ జరిపించండి..!

ktrతెరాస అక్రమాస్తులపై తెదేపా పోరును ఉదృతం చేసింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం క్యాంపు ఆఫీసులో సీఎం కుమార్ రెడ్డిని కలిసి కేటీఆర్ అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. అయితే, ఈ వ్యవహారంఫై తెదేపా నేతలు ఇంతకుముందే రాష్ట్ర గవర్నర్ కూడా వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, వైకాపాను అవినీతి, అక్రమాస్తుల కోణంలోనే ఎదుర్కొవడంలో కొంత విజయవంతమైన తెదేపా.. ప్రస్తుతం తెరాస విషయంలో కూడా అదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Exit mobile version