సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో 3 లోక్సభ స్థానాలు, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా, బాలయ్యకు హిందూపురం సీటును కేటాయించారు.
లోక్ సభ అభ్యర్థులు :
* అనకాపల్లి – అవంతి శ్రీనివాస రావు’
* అమలాపురం – డా. పి. రవీంద్రబాబు
* కాకినాడ – తోట నర్సింహం
శాసన సభ అభ్యర్థులు :
* భీమిలి – గంటా శ్రీనివాసరావు
* పార్వతీపురం – బొబ్బిలి చిరంజీవులు
* గణపతి నగరం – కేఎ నాయుడు
* విశాఖ ( సౌత్) – వాసుపల్లి గణేష్ కుమార్
* నరసన్న పేట – బగ్గు రమణమూర్తి
* శ్రీకాకుళం – లక్ష్మీ దేవి
* పాతపట్నం - శత్రుచర్ల
* పలాస – జీఎస్ఎస్ శివాజీ
* కోడూరు – వెంకట సుబ్బయ్య
* ఆళ్ల గడ్డ – గంగుల ప్రభాకర్ రెడ్డి
* శ్రీశైలం శిల్పాచక్రపాణి రెడ్డి
* నందికొట్కూరు – లబ్బి వెంకట స్వామి
* కర్నూల్ – టీజీ వెంకటేష్
* పాయకరావుపేట – వంగల పూడి అనిత
* కాకినాడ – వనపూడి వెంకటేశ్వరరావు
* అవనిగడ్డ – మండలి బుద్ధప్రసాద్
* ఆచంట – పితాని సత్యనారాయణ
* విజయవాడ సెంట్రల్ – బొండా ఉమా మహేశ్వరరావు
* బాపట్ల – అన్నం సతీష్
* గుంటూరు వెస్ట్ – మోదుగు వేణుగోపాల రెడ్డి
* సత్తెనపల్లి – కోడెల శివప్రసాద్
* రాజం పేట – మేడా మల్లికార్జున రెడ్డి
* హిందూపురం – బాలకృష్ణ
* మడక శిర – ఎం వీరన్న
* గాజువాక – పి. శ్రీనివాస్ యాదవ్
* విజయవాడ – బోడ ఉమ
* పత్తికొండ – కేఈ కృష్ణ మూర్తి
* డోన్ – కే ఈ. ప్రతాప్
* నంద్యాల – శిల్పామోహన్ రెడ్డి
* పాణ్యం – ఏరాసు ప్రతాప్ రెడ్డి
* యలమంచిలి – పంచకర్ల రమేష్
* అనకాపల్లి – పీలా గోవింద్