Site icon TeluguMirchi.com

‘తెలంగాణ బిల్లు’ లక్ష్యంగా.. ఛలో అసెంబ్లీ : కోదండరాం

kodandaraam

Kodandaramsపార్లమెంట్ లో తెలంగాణ బిల్లు లక్ష్యంగా “ఛలో అసెంబ్లీ” నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కార్యచరణను ఈరోజు మధ్యాహ్నం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు టీ-రాజకీయ జేఏసీ తలపెట్టే ఛలో అసెంబ్లీకి సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్తంభించేలా ఛలో అసెంభ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

Exit mobile version