Site icon TeluguMirchi.com

ధర్మానకు ‘టి’ ఎఫెక్ట్

dharmanaవైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హైదరాబాదు నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్భంగా న తెలంగాణ న్యాయవాదులు ధర్మాన ప్రసాదరావు ను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో కాస్త గందరగోళం చోటుచేసుకుంది. కాగా, జగన్ కేసులో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్ హాజరయ్యారు. ఇక ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య, రాజగోపాల్, కోనేరు ప్రసాద్, విజయ రాఘవ కోర్టుకు హాజరయ్యారు.

Exit mobile version