Site icon TeluguMirchi.com

12న రాజ్యసభకు టీ బిల్లు

t bill in rsప్రధాని మన్మోహన్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ నెల 12వ తేదీన రాజ్యసభలో టీ-బిల్లును పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు బిజెపి సహా మిగతా పార్టీల మద్దతు కూడగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version