ఇదీలావుంటే.. రాజ్యసభలో ఈ రోజు సీమాంధ్రకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజన బిల్లుకు నిరసనగా ఆందోళన చేస్తున్నారు. వెల్లోకి దూసుకెళ్లన కేవీపీ, సుజానాచౌదరి, సీఎం రమేష్ రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదీలావుంటే.. రాజ్యసభలో ఈ రోజు సీమాంధ్రకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజన బిల్లుకు నిరసనగా ఆందోళన చేస్తున్నారు. వెల్లోకి దూసుకెళ్లన కేవీపీ, సుజానాచౌదరి, సీఎం రమేష్ రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.