Site icon TeluguMirchi.com

ఆ కిరాతకునిపై కఠిన చర్యలు తీసుకోండి : సోనియా

sonia-gandhi1_1దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఐదేళ్ల బాలిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ప్రతిఒక్కర్నీ కలచివేస్తుంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదనీ, చర్యలు తీసుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆమె అన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధినేత్రి ఆదేశించారు.

Exit mobile version