Site icon TeluguMirchi.com

మెరుగుపడుతున్న శుక్లా ఆరోగ్యం !

vc_shukla_hospital_295ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి చిక్సిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా ఆరోగ్యం కొద్దిగా మెరుగయిందని వైద్యులు వెల్లడించారు. మేదాంత ఆస్పత్రి మెడికల్ సూపరిండెంటెంట్ ఏకే దూబే మాట్లాడుతూ.. శుక్లా స్పృహలోనే ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికినీ.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.

Exit mobile version