Site icon TeluguMirchi.com

సీఎంతో సీమాంధ్ర నేతల సమావేశం

kirankumarముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్రలో ఎగసిపడుతున్న ఉద్యమం, ప్రతిపక్షాలు అనుసరిస్తున్న విధానాలపై వీరు తీవ్రంగా చర్చించినట్టు సమాచారం

Exit mobile version