సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్స్ పై ఓ లుక్కేద్దాం :
– రాయల తెలంగాణ
– హైదరాబాద్ ను యూటీ చేయడం
– ఉమ్మడి రాజధానిగా వున్న సమయంలో.. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరుప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ
– హైదరాబాద్ లో వైద్య, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పదేళ్ల కాలపరిమితి ఎత్తేయాలి
– పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం
– పోలవరంకు నిర్మాణానికి కేంద్రమే పూర్తి నిధులు మంజూరు.
– రాయల సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
– వైజాగ్ ను రాజధాని చేయాలి (కిశోర్ చంద్రదేవ్ డిమాండ్)
– కొత్త రాజధానిని కేంద్రమే పూర్తి ప్యాకేజీ భరించాలి.