లాలూకు బెయిల్ !

bail-for-laluఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈరోజు (శుక్రవారం) లాలుకు సుప్రీం కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కోసం లాలూ పిటిషన్ ను పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. కాగా,  దాణా కుంభకోణం కేసులో రాయ్ పూర్ సీబీఐ కోర్టు అక్టోబర్ 3న లాలూకు 5సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. లాలూకు బెయిల్ రావడం పట్ల ఆర్జేడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.