Site icon TeluguMirchi.com

విభజన తీర్మాణాన్ని ఓడిద్దాం.. !

sailajanath-ministerసమైక్యవాదులంతా కలిసి శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానాన్ని ఓడించాలని మంత్రి శైలజానాథ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో శైలాజనాథ్ విలేకరులతో మాట్లాడుతూ..సమైక్యాంధ్ర కోసం పార్టీలకతీతంగా నేతలు కలిసి రావాలని కోరారు. అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పని నిరూపించాలంటే సీమాంధ్ర నేతలంతా కలవాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version