రాజధానికి చేరుకున్న రాష్ట్రపతి

pranabశీతాకాల విడిది కోసం రాష్ట్రపాటి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో డీల్లి నుంచి వచ్చిన ప్రణబ్ హకీం పేట ఎయిర్ఫోర్స్ అకాడమీ వద్ద దిగారు.

pranb2రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర, మంత్రులు నగర మేయర్ మజీద్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అక్కడినుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు.

pranb3